Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో క్షుద్రపూజలు.. తండ్రి శవం ముందు ఆరు నెలల పాటు..

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (14:28 IST)
జార్ఖండ్‌లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. ఇందు కోసం ఆరు నెలలుగా శవానికి పూజలు చేశాడు. కానీ చివరికి అరెస్టయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఇందిరాకాలనీకి చెందిన విశ్వనాథ్ ప్రసాద్  (75) కొద్దికాలం క్రితం అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు చేయకుండా.. తండ్రిని పూజల ద్వారా బతికిస్తానని నమ్మబలికాడు. 
 
ఇందుకోసం శవాన్ని రసాయనాలతో భద్రపరిచాడు. గత ఆరు నెలల పాటు తండ్రి శవం ముందు కూర్చుని పూజలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి శవానికి అంత్యక్రియలు తల్లి, సోదరి చెప్పినా వినిపించలేదు. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ప్రశాంత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments