జార్ఖండ్‌‌లోని జండెష్‌పూర్‌లో ఘోరం: 52మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదులు సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి మరు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (13:48 IST)
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదులు సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంగతి మరువక ముందే జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జండెష్ పూర్‌లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన నెల రోజుల వ్యవధిలో 52 మంది చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 
 
ఈ చిన్నారుల మృతికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాకపోగా, సరైన పోషకాహారం లభించని కారణంగానే వీరంతా మృత్యువాత పడినట్లు ఆస్పత్రి సూపరింటెండ్ తెలిపారు. చిన్నారుల మరణాలు నిజమేనని ధ్రువీకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments