Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యావరణ అనుమతులపై జయంతి నటరాజన్ వద్ద సీబీఐ విచారణ!?

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:25 IST)
కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా జయంతి నటరాజన్ ఉన్న సమయంలో మంజూరు చేసిన అనుమతులకు సంబంధించి ఆ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్ వద్ద సీబీఐ విచారణ చేపట్టనుంది. ఆమె పదవిలో ఉండగా అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులకు సంబంధించి అయిదు కేసుల్లో ప్రాథమిక విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
 
ముఖ్యంగా గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని భావిస్తున్న సీబీఐ అతి త్వరలో ఆమెను ప్రశ్నించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జయంతి నటరాజన్ రాజీనామా చేసిన తర్వాత సీబీఐ ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 
 
దీనిపై సీబీఐ వర్గాలు స్పందిస్తూ.. తాము ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను పరిశీలించామని, వాటి పత్రాలను సేకరించామని పేర్కొంటున్నాయి. ఆమె తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందన్న విషయాన్ని తొలుత విచారించాలన్నది సీబీఐ అభిమతంగా తెలుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments