Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకేమైంది.. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి మంత్రి పన్నీర్ సెల్వం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (11:12 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన సరైన సమాచారం చెప్పడం లేదని అభిమానులు ఆందోళనకు దిగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. 
 
జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ, పాలనా బాధ్యతలను పరోక్షంగా చేపట్టిన ఆయన, మరో ఇద్దరు మంత్రులతో కలసి హడావుడిగా లోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో జయలలిత నిచ్చెలి శశికళతో పనీర్ సెల్వం ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. 
 
మరోవైపు.. జయలలిత చికిత్స పొందుతున్న వార్డులోకి శశికళ మినహా మరెవరినీ అనుమతించడం లేదు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రిచర్డ్ నేతృత్వంలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. మరికాసేపట్లో పనీర్ సెల్వం మీడియాతో మాట్లాడతారని ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Samantha: రికార్డింగ్ డాన్స్ లా ఐటెం సాంగ్స్- బ్యాన్ చేయాల్సిన అవసరం వుందా?

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు

మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం.. అదే పతనానికి కారణం : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments