Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణ్యక్షేత్రంలా మారిన జయలలిత సమాధి.. తలనీలాలు సమర్పిస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి, కోట్లాది మందికి అమ్మగా మారిన జయలలిత చివరి మజిలి మెరీనా తీరానికి చేరింది. ఆమె అంత్యక్రియలు మెరీనా తీరంలో ముగిశాయి. ఇపుడు జయలలిత సమాధి ఓ పుణ్యక్షేత్రాన్ని తల

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (13:58 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి, కోట్లాది మందికి అమ్మగా మారిన జయలలిత చివరి మజిలి మెరీనా తీరానికి చేరింది. ఆమె అంత్యక్రియలు మెరీనా తీరంలో ముగిశాయి. ఇపుడు జయలలిత సమాధి ఓ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. 
 
జయలలిత అంత్యక్రియల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. ఇపుడు మరో అరుదైన ఘట్ట ఆవిష్కృతమైంది. అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన మెరీనా బీచ్ వేలాదిమందితో మరోసారి పోటిత్తెంది. దీంతో ఎంజీఆర్, జయలలితను సమాధుల ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులు అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ ప్రియమైన అమ్మపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
 
జయలలిత ఆఖరి విశ్రాంత స్థలం వద్ద అన్నా డీఎంకే కార్యాకర్తలు, ఇతర అభిమానులు గౌరవం సూచకంగా తలనీలాలు సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. అసంఖ్యాకంగా హాజరైన ఆమె అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో అన్నాశాలై జనసంద్రమైంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments