Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు 'భారతరత్న'తో పాటు 'నోబెల్ శాంతి' పురస్కారం ఇవ్వాలి : అన్నాడీఎంకే

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నతోపాటు... నోబెల్ శాంతి, మెగాసెసే పురస్కారాలను ఇవ్వాలని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (12:58 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నతోపాటు... నోబెల్ శాంతి, మెగాసెసే పురస్కారాలను ఇవ్వాలని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారం తొలిసారి జరిగింది. ఇందులో మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి ఇవే... 
 
* ఇప్పటి దాకా ఉన్న నిబంధనలను మార్చి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ.
* పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.
* జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి.
* పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి.
* జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నించాలి.
* జయలలిత పుట్టిన రోజును 'జాతీయ రైతు దినోత్సవం'గా ప్రకటించాలి. 
* జయలలిత విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో పెట్టాలని తీర్మానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments