Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు 'భారతరత్న'తో పాటు 'నోబెల్ శాంతి' పురస్కారం ఇవ్వాలి : అన్నాడీఎంకే

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నతోపాటు... నోబెల్ శాంతి, మెగాసెసే పురస్కారాలను ఇవ్వాలని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (12:58 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నతోపాటు... నోబెల్ శాంతి, మెగాసెసే పురస్కారాలను ఇవ్వాలని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారం తొలిసారి జరిగింది. ఇందులో మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి ఇవే... 
 
* ఇప్పటి దాకా ఉన్న నిబంధనలను మార్చి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ.
* పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.
* జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి.
* పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి.
* జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నించాలి.
* జయలలిత పుట్టిన రోజును 'జాతీయ రైతు దినోత్సవం'గా ప్రకటించాలి. 
* జయలలిత విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో పెట్టాలని తీర్మానించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments