Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంజీఆర్ సమాధి పక్కనే.. జయలలిత అంత్యక్రియలు.. భారీగా చెన్నైకి జనాలు..

తమిళనాడు సీఎం జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అమ్మను చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ఆమె ఫ్యాన్స్, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (09:32 IST)
తమిళనాడు సీఎం జయలలిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అమ్మను చివరిసారిగా అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి ఆమె ఫ్యాన్స్, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో చెన్నై నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 
ప్రజల సందర్శనార్ధం పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ పరిసర ప్రాంతాల్లోను భద్రత కట్టుదిట్టం చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి క్యూలలో ప్రజలను పంపిస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్‌ లోని ఎంజీఆర్‌ సమాధి పక్కన మంగళవారం సాయంత్రం 5-6 గంటల మధ్య జయలలిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
అయితే అమ్మను చూసేందుకు ఈ రోజు ఒక్కరోజే సమయం ఉండటంతో అమ్మ ముఖాన్ని చివరిసారిగా చూసేయాలని జనాలు భారీగేడ్లను ధ్వంసం చేసి.. అడ్డదారిన లోనికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. భారీ ఎత్తున జనాలు తరలి రావడంతో భద్రత నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments