Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను చంపేసిన పండ్ల రసం... శశికళే ఇచ్చారా? సోషల్ మీడియాలో హల్‌చల్

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు.

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (08:33 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు. అయితే, ఇపుడు మరో వార్త హల్‌చల్ చేస్తోంది. జయలలిత మరణానికి పండ్ల రసమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
గత యేడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి చనిపోయిన విషయం తెల్సిందే. సుమారు 72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. గుండెపోటు కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఇదే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, అసలు వాస్తవం అది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న జయ బాగా కోలుకున్న స్ధితిలో డాక్టర్ల అనుమతి లేకుండా తాగిన పండ్ల రసం వల్లే గుండెపోటుకు గురయ్యారని సరికొత్త కథనం ప్రచారంలోకి వచ్చింది. జయ పండ్ల రసం తాగుతున్న సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు కూడా పట్టించుకోలేదని, ఆ జ్యూస్‌ కారణంగానే ఆమె మృతి చెందారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments