Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను చంపేసిన పండ్ల రసం... శశికళే ఇచ్చారా? సోషల్ మీడియాలో హల్‌చల్

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు.

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (08:33 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారనీ కొందరు అంటుంటే.. ఆమెకు ఇచ్చే మందులు మార్చివేశారని మరికొందరు అంటున్నారు. అయితే, ఇపుడు మరో వార్త హల్‌చల్ చేస్తోంది. జయలలిత మరణానికి పండ్ల రసమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
గత యేడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీ రాత్రి చనిపోయిన విషయం తెల్సిందే. సుమారు 72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. గుండెపోటు కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఇదే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, అసలు వాస్తవం అది కాదంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న జయ బాగా కోలుకున్న స్ధితిలో డాక్టర్ల అనుమతి లేకుండా తాగిన పండ్ల రసం వల్లే గుండెపోటుకు గురయ్యారని సరికొత్త కథనం ప్రచారంలోకి వచ్చింది. జయ పండ్ల రసం తాగుతున్న సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులు కూడా పట్టించుకోలేదని, ఆ జ్యూస్‌ కారణంగానే ఆమె మృతి చెందారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments