Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (18:39 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి పట్ల మిస్టరీ వీడలేదు. జయమ్మ మృతికి గల అసలు కారణాలేంటో ఇప్పటికీ తెలియరాలేదు. తాజాగా అపోలో ఆస్పత్రి వైద్యులు అమ్మ మృతి పట్ల అసలు కారణాలను వివరించారు. మెదడుకి రక్తం సరఫరా జరగకపోవడం వల్లే ఆమె మరణించారని అపోలో ఆస్పత్రిలో పనిచేసే ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుందర్ తెలిపారు. 
 
దాదాపు 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ ఐదో తేదీన చనిపోగా, ఆరో తేదీన ప్రజలకు తెలియజేశారని సుందర్ తెలిపారు. జయ మృతి పట్ల విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. జయ మరణానికి అసలు కారణాలను సుందర్ వివరించారు. 
 
జయలలితకు ముందు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని, ఆమెకు ఈసీఎంవో చేశామని.. ఆ తర్వాత ఆమె మెదడుకు రక్తం సరఫరా ఆగిపోయిందని.. ఈ కారణం చేతనే జయలలిత మరణించినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments