Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో శశీ...? జయ వైద్యానికి ఒక రోజుకి రూ.1,00,00,000.. 30 అద్దె గదులు ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (12:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్దె గదులు తీసుకున్నారు శశికళ. అసలు శశికళ ఏ హక్కుతో ఇదంతా చేశారన్నది ప్రశ్న. 
 
మరోవైపు శశికళ తీసుకున్న ఈ 30 అద్దె గదులకు అయిన ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేట్లు బిల్లు వచ్చింది. జయకు చికిత్స అందించిన 75 రోజుల్లో మొత్తం రూ. 80 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు అపోలో ఆసుపత్రి ఇచ్చిన బిల్లును బట్టి తెలుస్తోంది. అంటే... రోజుకు సరాసరి రూ. 1,00,00,000 ఖర్చయినట్లు బిల్లును బట్టి అర్థమవుతుంది. లండన్, సింగపూర్ వైద్యుల ఖర్చును అతి భారీగా చూపినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో జయకు అయిన ఖర్చులో ఇప్పటికే రూ.8 కోట్లను తమిళనాడు ప్రభుత్వం చెల్లించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments