Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో శశీ...? జయ వైద్యానికి ఒక రోజుకి రూ.1,00,00,000.. 30 అద్దె గదులు ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (12:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. దానిపై తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు అనారోగ్యం అయితే అపోలో ఆసుపత్రిలో 30 అద్దె గదులు తీసుకున్నారు శశికళ. అసలు శశికళ ఏ హక్కుతో ఇదంతా చేశారన్నది ప్రశ్న. 
 
మరోవైపు శశికళ తీసుకున్న ఈ 30 అద్దె గదులకు అయిన ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేట్లు బిల్లు వచ్చింది. జయకు చికిత్స అందించిన 75 రోజుల్లో మొత్తం రూ. 80 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు అపోలో ఆసుపత్రి ఇచ్చిన బిల్లును బట్టి తెలుస్తోంది. అంటే... రోజుకు సరాసరి రూ. 1,00,00,000 ఖర్చయినట్లు బిల్లును బట్టి అర్థమవుతుంది. లండన్, సింగపూర్ వైద్యుల ఖర్చును అతి భారీగా చూపినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో జయకు అయిన ఖర్చులో ఇప్పటికే రూ.8 కోట్లను తమిళనాడు ప్రభుత్వం చెల్లించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments