Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు భారతరత్న పురస్కారమా? నవ్వొస్తుంది : పీఎంకే నేత అన్బుమణి

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం పొందే అర్హత లేదని పీఎంకే నేత, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ వ్యాఖ్యానించారు. 15 అవినీతి కేసులను జయలలిత ఎదుర్కొని, జైలు జీవితం కూడా గడిపా

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (11:05 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం పొందే అర్హత లేదని పీఎంకే నేత, కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ వ్యాఖ్యానించారు. 15 అవినీతి కేసులను జయలలిత ఎదుర్కొని, జైలు జీవితం కూడా గడిపారని ఆయన గుర్తు చేశారు. పైగా... ఆమెను నిర్దోషిగా ప్రకటించిన కేసుకు సంబంధించిన అప్పీల్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు 
 
ఈనెల 5వ తేదీన మరణించిన జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ అన్నాడీఎంకే ప్రభుత్వం మంత్రివర్గం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెల్సిందే. దీనిపై అన్బుమణి రాందాస్ పై విధంగా స్పందించారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో శూన్యత ఏర్పడిందని... మరో నలుగేళ్లపాటు పార్టీని అధికారంలో నిలపాలన్న తాపత్రయంతోనే ఆ పార్టీ నేతలు శశికళకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. శశికళకు ఏమాత్రం ప్రజామద్దతు లేదని అన్నారు. తన రాజకీయ వారసురాలిగా శశికళను జయలలిత ఏనాడూ ప్రకటించలేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

స్పీల్ బర్గ్ చిత్రంలా పెద్ద ప్రయోగం చేస్తున్న రా రాజా సినిమా : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments