Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఆరోగ్యంపై అపోలో రోజుకో ప్రకటన.. ప్రకటనలు.. బులిటెన్లు వద్దు.. ఫోటోలు విడుదల చేయండి..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. రెండు నెలల పాటు ఆమె ఆరోగ్యంపై అపోలో వైద్యులు నానా రకాల వార్తలు ప్రచురిస్తున్నారు. అమ్మ ఫోటోను విడుదల చేయకుండానే అమ్మ ఆరోగ్యంపై అపో

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (18:15 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. రెండు నెలల పాటు ఆమె ఆరోగ్యంపై అపోలో వైద్యులు నానా రకాల వార్తలు ప్రచురిస్తున్నారు. అమ్మ ఫోటోను విడుదల చేయకుండానే అమ్మ ఆరోగ్యంపై అపోలో వైద్యులు ప్రకటనలు, బులిటెన్లు విడుదల చేస్తున్నారు.
 
తమిళ మీడియాలో అమ్మ మరణించినట్లు వార్తలు గుప్పుమనడంతో అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారని.. టీవీల్లో వచ్చే వార్తల్లో నిజం లేదని అపోలో ప్రెస్ రిలీజ్ చేసింది. అమ్మకు వైద్యులు, స్పెషలిస్టులు వైద్యం అందిస్తున్నారు. తమిళ మీడియాలో జయలలిత మరణించినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఆమె ప్రాణాలతోనే ఉన్నారని, అమ్మ ఆరోగ్యంపై తమిళ ఛానళ్లలో వచ్చే వార్తల్లో నిజం లేదని అపోలో నిర్వాహం ప్రకటించింది. 
 
అపోలోలో వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అమ్మ ఆరోగ్యంపై ఫోటోలు విడుదల చేయకుండానే ఆమె కోలుకున్నారని, మెరుగైన చికిత్సకు స్పందిస్తున్నారని ప్రకటనలు చేయడంపై అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలకు బ్రేక్ పడాలంటే.. అమ్మ ఫోటోలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments