Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధిపై అమ్మ పరువు నష్టం దావా: మురసొలి, ఆనందవికడన్‌లపై కూడా?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (10:48 IST)
తమిళనాడులో ఏడీఎంకే- డీఎంకేల మధ్య మళ్లీ వార్ ప్రారంభమైంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం దావా వేశారు. తమిళ వార పత్రిక ఆనంద వికడన్‌లో నాలుగేళ్ల జయలలిత పరిపాలనపై ప్రచురించిన వార్తల ఆధారంగా డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి దినపత్రిక అయిన మురసొలిలో ఓ వ్యాసం రాశారు. 
 
ఈ వ్యాసం సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వుందని ఆరోపిస్తూ.. ఆ పత్రిక సంపాదకుడు మురసొలి సెల్వం, కరుణానిధిపై క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. చెన్నై జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే సీఎం జయలలిత కీర్తిప్రతిష్టలను కించపరిచే విధంగా తీవ్రపదజాలంతో వ్యాసం ప్రచురించిన ఆనందవికడన్ సంపాదకులు, ప్రచురణ కర్తపై కూడా పరువునష్టం దావా దాఖలు చేశారు.

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments