Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఓ నిశాని... ప్రజలు ఎన్నుకున్న వారే పరిపాలించాలి: దీప

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. పైగా, శశికళ ఓ నిశాని అంటూ ఘాటైన విమర్శలు చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (08:57 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. పైగా, శశికళ ఓ నిశాని అంటూ ఘాటైన విమర్శలు చేశారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళ సర్వం సిద్ధం చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై దీపతో పాటు.. అన్ని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై దీప స్పందిస్తూ... ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే రాష్ట్రాన్ని పరిపాలించాలన్నారు. 
 
తనను నమ్మిన వారికి ఏదైనా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నానన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే పరిపాలించాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రజలకు వేరే అభిప్రాయమే లేదన్నారు. 
 
ఇంత వరకు ఓర్చుకున్నామని... ఇక మంచి భవిష్యత్తు కోసం పోరాడుదామని సూచించారు. ప్రజల కోసం బతికే వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాలని, జయలలిత పేరు మరుగునపడకుండా కాపాడటం తమ కర్తవ్యమని తెలిపారు. తప్పకుండా అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments