Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా ఘటన.. అఖిలపక్షానికి పిలుపునిచ్చిన కేంద్రం.. ప్రతీకారం కోసం..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (10:41 IST)
జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాద ఆత్మహుతి దాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక విడుదల చేసింది. ఈ దాడికి ఆర్డీఎక్స్ వాడలేదని యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను వాడినట్లు పేర్కొన్నారు. క్వారీలలో పెద్దపెద్ద బండరాళ్లను పగలగొట్టేందుకు యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆ పదార్ధాన్నే 320 కేజీల భారీ మొత్తాన్ని కారులో నింపుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ దుర్ఘటనలో తొలుత 43 మంది జవాన్లు దుర్మరణం చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారని అధికారులు తేల్చారు. ఈ దుర్ఘటనపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ లో ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం శనివారం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments