Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా ఘటన.. అఖిలపక్షానికి పిలుపునిచ్చిన కేంద్రం.. ప్రతీకారం కోసం..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (10:41 IST)
జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాద ఆత్మహుతి దాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక విడుదల చేసింది. ఈ దాడికి ఆర్డీఎక్స్ వాడలేదని యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను వాడినట్లు పేర్కొన్నారు. క్వారీలలో పెద్దపెద్ద బండరాళ్లను పగలగొట్టేందుకు యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆ పదార్ధాన్నే 320 కేజీల భారీ మొత్తాన్ని కారులో నింపుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ దుర్ఘటనలో తొలుత 43 మంది జవాన్లు దుర్మరణం చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారని అధికారులు తేల్చారు. ఈ దుర్ఘటనపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ లో ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం శనివారం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments