Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌‍లో ఉగ్రమూకల దాడి.. పోలీస్ కానిస్టేబుల్ మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2022 (19:54 IST)
జమ్మూ కాశ్మీర్‌‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నారు. తాజాగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఏడేళ్ల కూతురి ముందే అతడిని కాల్చేశారు. ఈ దాడిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. అతడి కూతురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఉగ్రదాడిలో తొలుత తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతి చెందిన పోలీస్‌ను శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు తెలిపారు. 
 
అయితే, బాలిక కుడి చేతికి బుల్లెట్‌ గాయం తగిలిందని.. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదన్నారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై కాశ్మీర్‌ రేంజ్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments