Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంటు తీసినా కసితో కుర్రాళ్లు... మెరీనా తీరంలో 6 గంటల తర్వాత ఇదీ సంగతి...(ఫోటోలు)

జల్లికట్టు క్రీడపై వున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఆందోళన చేస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన ఈ ఆందోళనను విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి తను

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (19:53 IST)
జల్లికట్టు క్రీడపై వున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఆందోళన చేస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన ఈ ఆందోళనను విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి తను గురువారం నాడు నేరుగా విషయాన్ని ప్రధాని మోదీతో మాట్లాడి ఆర్డినెన్స్ జారీ అయ్యే విధంగా చూస్తానని చెప్పినా వారు వినడంలేదు. దీనితో చెన్నై మెరీనా తీరంలో విద్యుత్ నిలుపుదల చేశారు. ఫలితంగా అక్కడంతా చీకట్లు కమ్ముకున్నాయి. కానీ విద్యార్థులు మాత్రం అక్కడి నుంచి కదలడంలేదు. తమ వద్ద వున్న సెల్ ఫోన్లు బయటకు తీసి టార్చ్ వేసి ఆందోళన చేస్తున్నారు. చూడండి ఆ ఫోటోలను...

 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments