Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పాయి.. కేంద్రం :: జల్లికట్టుపై తుది తీర్పు వాయిదా

తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (12:08 IST)
తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అందువల్ల జల్లికట్టుపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే తీర్పు వెల్లడించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది.
 
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహసక్రీడ జల్లికట్టు పోటీలను సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణకు అనుమతి కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం బంద్‌ను పాటిస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోడీతో సైతం తమిళనాడు పన్నీర్ సెల్వం సమావేశమయ్యారు. అయినా సమస్యకు పరిష్కారం లభించలేదు. 
 
ఈ నేపథ్యంలో.... జల్లికట్టు నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించాల్సిన తీర్పును మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది. తమిళనాడులో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినా తుది తీర్పును వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments