Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బాంబు పేలుళ్ళకు జైషే మొహ్మద్ కుట్ర

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (12:55 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత వైమానిక విమానాలు తమ స్థావరాలపై దాడులు చేయడాన్ని జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ముఖ్యంగా బాలాకోట్‌లోని జైషే తీవ్రవాద స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. 
 
దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా జైషే సంస్థ కుట్రలు పన్నుతోంది. ఇందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో 29 కీలక ప్రదేశాలలో తీవ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టి భగ్నం చేశాయి. ఈ ఘటనతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments