Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బాంబు పేలుళ్ళకు జైషే మొహ్మద్ కుట్ర

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (12:55 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత వైమానిక విమానాలు తమ స్థావరాలపై దాడులు చేయడాన్ని జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ముఖ్యంగా బాలాకోట్‌లోని జైషే తీవ్రవాద స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. 
 
దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా జైషే సంస్థ కుట్రలు పన్నుతోంది. ఇందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో 29 కీలక ప్రదేశాలలో తీవ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టి భగ్నం చేశాయి. ఈ ఘటనతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments