చంద్రబాబుకు ముడుపులు అందాయి.. ఆధారాలున్నాయ్: జైరామ్ రమేష్(వీడియో)

పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమే

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:45 IST)
పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం విదేశాల్లో ఆయన ముడుపులు అందాయని జైరామ్ రమేష్ తెలిపారు. 
 
నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమైందని జైరామ్ రమేష్ ఎద్దేవా చేశారు. విభజన హామీలకు సంబంధించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని జైరామ్ రమేష్ ఆరోపించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరుగలేదని చెప్తున్న బీజేపీ.. పార్లమెంట్‌తో పూర్తి మెజారిటీ కలిగి వున్నందున చట్టంలో మార్పు చేయవచ్చు కదా అంటూ జైరామ్ రమేష్ నిలదీశారు. వీడియో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments