Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ముడుపులు అందాయి.. ఆధారాలున్నాయ్: జైరామ్ రమేష్(వీడియో)

పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమే

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:45 IST)
పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం విదేశాల్లో ఆయన ముడుపులు అందాయని జైరామ్ రమేష్ తెలిపారు. 
 
నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమైందని జైరామ్ రమేష్ ఎద్దేవా చేశారు. విభజన హామీలకు సంబంధించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని జైరామ్ రమేష్ ఆరోపించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరుగలేదని చెప్తున్న బీజేపీ.. పార్లమెంట్‌తో పూర్తి మెజారిటీ కలిగి వున్నందున చట్టంలో మార్పు చేయవచ్చు కదా అంటూ జైరామ్ రమేష్ నిలదీశారు. వీడియో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dulquer salman: లక్కీ భాస్కర్‌ కోసం ముగ్గురు అగ్ర నిర్మాతలు అండ దండ

Rambha: సీనియర్ నటి రంభ వెండితెర పునరాగమనానికి సిద్ధమైంది

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments