Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో అత్యాచారం చేస్తూ ఇంటిని దోచుకున్నారు!

Webdunia
ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (13:05 IST)
దేశంలో మహిళలపై చిత్ర విచిత్రంగా అత్యాచారాలు, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఇంటిని దోచుకునేందుకు వచ్చిన దోపిడీ దొంగలు.. ఆ ఇంటిలోని ఓ మహిళపై మార్చిమార్చి అత్యాచారం చేస్తూ ఇంటిని లూటీ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కేసు వివరాలను తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో వంటగది కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అక్కడున్న పెద్దమనిషిని తాడుతో కట్టేశారు. పిల్లలను కత్తితో బెదిరించి గదిలో బంధించారు. తర్వాత ఆ పెద్దమనిషి కుమారుడి కత్తితో 9 సార్లు వీపు, పొట్ట భాగాల్లో పొడిచారు. దీంతో అతను స్పృహ తప్పిపోయాడు. 
 
ఆ తర్వాత అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి తెగబడ్డారు. 10 వేల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారం దోచుకున్న దొంగలు, అల్మారాలను చిందరవందర చేసి వెళ్లిపోయారు. అనంతరం బాధితుడ్ని ఆసుపత్రిలో చేర్పించగా, అతడికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments