మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని.. జర్నలిస్టుపై దాడి.. మృతి

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (09:59 IST)
మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని ప్రతిఘటించిన జర్నలిస్టుపై ఆగంతకులు దాడి చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో చోటుచేసుకుంది. తోటి మహిళా ఉద్యోగినితో కలిసి జర్నలిస్టు రాత్రి 11.30 గంటలకు దాబాకు వచ్చారు. మోటారుసైకిళ్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళా జర్నలిస్టును వేధించారు. దీంతో అభిషేక్ సోని అనే జర్నలిస్టు ప్రతిఘటించారు.
 
దీంతో ముగ్గురు ఆగంతకులు జర్నలిస్టు అభిషేక్ సోనిపై దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టు తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మరణించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments