Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్గామ్‌‍లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (09:09 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చిచంపేశాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కుల్గామ్ జిల్లాలోని రెద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందంలో ముష్కరులు కాల్పులు జరిపారు. 
 
దీంతో భద్రతా బలగాలు ముష్కరులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments