Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్గామ్‌‍లో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (09:09 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చిచంపేశాయి. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కుల్గామ్ జిల్లాలోని రెద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగివున్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందంలో ముష్కరులు కాల్పులు జరిపారు. 
 
దీంతో భద్రతా బలగాలు ముష్కరులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments