Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు: లఖ్వీ మేనల్లుడి హతం...

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు సహా ఇద్దరు లష్కర్ కమాండర్లు ఉన్నారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఐఏఎఫ్ గరుడ కమ

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (09:22 IST)
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు సహా ఇద్దరు లష్కర్ కమాండర్లు ఉన్నారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఐఏఎఫ్ గరుడ కమాండో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో బందిపొరా జిల్లా చందర్‌గీర్‌ గ్రామంలోని హజిన్‌ ప్రాంతాన్ని సైన్యంతో పాటు సీఆర్‌పీఎఫ్‌, ఉగ్రవాద నిరోధక బృందాలు చుట్టిముట్టాయి. ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు సోదాలు జరుపుతుండగా టెర్రరిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. 
 
దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కలియా తెలిపారు. లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బందీపోరా జిల్లాలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments