Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం పట్టుకునేందుకు ఒక్కరూ ఉండరు : సీఎం మెహబూబా

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో దేశ జాతీయ చెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు ఏ ఒక్కరూ మిగలన్నారు.

Webdunia
శనివారం, 29 జులై 2017 (09:09 IST)
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో దేశ జాతీయ చెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు ఏ ఒక్కరూ మిగలన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ ప్రజలకున్న ప్రత్యేక హక్కులను తారుమారు చేస్తే త్రివర్ణ పతాకం పట్టుకోవడానికి రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు. ఓవైపు రాజ్యాంగ పరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అంటుంటాం.. మరోవైపు అదే రాజ్యాంగాన్ని చితకబాదుతుంటారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే 35ఏ అధికరణాన్ని రద్దు చేయాలన్న వాదనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి మాటలతో వేర్పాటువాదులకేమీ కాదు.. భారత్‌లో కొనసాగాలనుకునే మాలాంటివారిని ఇబ్బందుల్లో పెడుతున్నారు అని మెహబూబా అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెహబూబా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments