Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సుల్లో వలస కూలీల జర్నీ.. మూడేళ్లలో ఇంటికి చేరుకుంటారు లెండి..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:48 IST)
Abhishek Manu Singhvi
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల విషయంలో కేంద్రం సరైన గ్రౌండ్ వర్క్‌ చేయలేదని ఫైర్ అయ్యారు. వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించడానికి రైళ్లు అయితే బాగుంటుందని తాము సూచించామని, కానీ కేంద్రం బస్సులను ఏర్పాటు చేస్తోందన్నారు. 
 
బస్సుల్లో అయితే వలస కూలీలు ఇళ్లకు చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. వీరి రవాణా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులను కూడా విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసే సమయం దగ్గరపడిందని, వలస కార్మికుల అవస్థల గురించి ప్రధాని మోదీకి ఓసారి గుర్తు చేయాలన్నారు. 
 
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కార్మీకులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల విషయంలో కేంద్రం ఏప్రిల్ 29 న విడుదల చేసిన మార్గదర్శకాలు నిర్హేతుకమైనవని, తుగ్లక్ చర్య అని సింఘ్వీ మండిపడ్డారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments