Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపూర్వ భారత్ ప్రచారకర్తగా ప్రధాని నరేంద్ర మోడీ : మనీశ్ శర్మ

అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు ఆయనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గతంలో మోడీ చేసిన ప

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (16:32 IST)
అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు ఆయనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గతంలో మోడీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. అదేసమయంలో ఇకపై అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్‌ గడువు ముగియడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించలేదు. ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌, ప్రియాంక చోప్రాల్లో ఎవరో ఒకరిని నియమించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటులను నియమించే విధానానికి తాజాగా కేంద్రం స్వస్తి పలికింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించే అంశంలో మోడీని మించిన వ్యక్తి దేశంలో ఎవరూ లేరని పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments