Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మారెడ్డి చెప్పింది నిజమే.. మరో టిడిపి పారిశ్రామికవేత్తపై ఐటీ పంజా..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (21:31 IST)
ఆపరేషన్ గరుడ నటుడు శివాజీ మొదట్లో చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి. కేంద్రం టిడిపి నేతల్ని టార్గెట్ చేస్తోంది. మొదటగా మంత్రులను టార్గెట్ చేసి ఆ తరువాత చంద్రబాబు నాయుడుకు ఉచ్చు బిగుస్తుందని చెప్పారు. చెప్పినట్లుగానే వరుసగా ఐటీ, ఇడీ దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే నెల క్రితం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా మరో 20 మంది టిడిపి నేతలు, టిడిపికి సపోర్ట్ చేసే పారిశ్రామిక వేత్తలపై దాడులు జరిగే అవకాశముందని ప్రకటించారు. 
 
భరద్వాజ చెప్పినట్లుగానే నేటి ఉదయం నుంచి టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీల మీద దాడులు కొనసాగిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపుపన్ను కట్టేలేదని మాగుంట శ్రీనివాసులరెడ్డిపై ఆరోపణలున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సిబ్బందిని మాత్రమే లోపల పెట్టి తనిఖీలు కొనసాగుతున్నాయి. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. అయితే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు మరోసారి దాడులు కొనసాగిస్తుండడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments