Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిఎంకె అభ్యర్థి బంధువుల నివాసాలపై ఐటి దాడులు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:02 IST)
తమిళనాడులో ఎన్నికల వేళ డిఎంకె అభ్యర్థి బందువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి) దాడులు జరుపుతోంది. తిరుప్పూరు జిల్లా తారాపురం నియోజకవర్గంలో డిఎంకె తరఫున కయల్‌విళి సెల్వరాజ్‌ పోటీ చేస్తున్నారు.

ఆ నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా డిపిఐ, ఎండిఎంకె, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతంలోని ఎండిఎంకె నేత కవిన్‌ నాగరాజ్‌, ఆయన సోదరుడు మక్కల్‌ నీదిమయ్యం కోశాధికారి చంద్రశేఖర్‌, డిఎంకె నేత ధనశేఖర్‌ నివాసాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఐటి అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు.

రెండు రోజులు నిర్వహించిన సోదాల్లో రూ.8 కోట్ల నగదు పట్టుబడినట్లు అధికారులు ప్రకటించారు. పన్నుల ఎగవేతకు సంబంధించి కీలకమైన పత్రాలు లభించాయని అన్నారు.

ఐటి దాడులపై డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌, టిఎన్‌సిసి అధ్యక్షుడు అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేంద్రం ఈ ఐటి శాఖను ప్రయోగించిందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments