భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. ఇస్రో

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (17:10 IST)
భారత్-శ్రీలంక మధ్య తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంకు సంబంధించిన వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్- శ్రీలంకల మధ్య రామసేతు అనే ఈ వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని ఇస్రో స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. 
 
ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు వున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి వుందని.. ఇది రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి వుంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు ఇస్రో తెలుసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments