Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:40 IST)
భారతదేశపు తొలి మానవ సహిత మిషన్ గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, కోవిడ్, ఇతర పరిమితుల కారణంగా గగన్‌యాన్ టైమ్‌లైన్‌లో ఆలస్యం జరిగింది. అయితే, ఈ విషాలు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాయి. మొదటి మానవరహిత మిషన్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. 
 
ఇస్రో 2022లో గగన్‌యాన్ కింద మొదటి అన్‌క్రూడ్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దాని తర్వాత రెండో మానవరహిత మిషన్ వ్యోమ్మిత్ర రోబోట్‌ను తీసుకెలుతుంది. 
 
దీనిద్వారా మనుషులతో కూడిన మిషన్ ఉంటుంది ఎంపికైన భారతీయ వ్యోమగాములు రష్యాలో జెనరిక్ స్పేస్ ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పొందారని, బెంగుళూరులో తాత్కాలిక వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. గగన్ యాన్ 2023లో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments