Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రకటనలోని ఆంతర్యం అదేనా?..అందుకేనా ఆ సమయంలో దీపం?

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:30 IST)
కరోనా వ్యాప్తి నియంత్రణ లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ సమయంలోనే ఎందుకు? ఆ ముహూర్తమే ఎందుకు?..

ఇందులోని మర్మమేంటి?.. ఇవీ ప్రస్తుతం చాలా మందిలో తొలుస్తున్న సందేహాలు. ఇందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారు జ్యోతిష పండితులు. అందులో ఒక కారణమేమంటే?!..
 
ది.05-04-2020- రాత్రి 9 గంటలకు  9 నిముషాలపాటు దీపం వెలిగించాలి.
అంటే 5+2+0+2+0=9
రాత్రి 9కి 9నిముషాలు
అంటే 9 అమ్మవారి సంఖ్య

♨️ ఇంకొక విషయం...ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి,  మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయంలో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం,రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. 

♨️అమ్మవారి ఉపాసన మార్గం లో ఉండేవారికి అర్ధం అవుతుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments