Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం పిశాచి.. స్థాయికి తగ్గ కట్నం కోసం ఐపీఎస్ అధికారి వేధింపులు..!

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (17:34 IST)
నాగరికత పెరిగినా, పెద్ద చదువులు చదువుకున్నా.. కొందరిని కట్నం పిశాచి వదలట్లేదు. స్థాయికి తగిన కట్నం ఇవ్వలేదని వివాహం జరిగిన రోజు నుంచీ  తన భర్త వేధిస్తున్నాడని ఐపీఎస్ అధికారి భార్య మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ డిప్యూటీ కమిషనర్‌పై ఫిర్యాదు రావడంతో కమిషనర్ దానిని డీజీపీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు. ఇదంతా తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.  
 
చెన్నైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సదరు ఐపీఎస్, వివాహం జరిగిన నాటి నుంచి కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక, తాను ఇల్లు వదిలి వచ్చేశానని ఫిర్యాదులో ఐపీఎస్ అధికారి భార్య వెల్లడించారు. తన తొమ్మిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు కళాశాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని ఆమె చెప్పారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments