Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కస్టడీకి కార్తి చిదంబరం.... ఇద్రాణి నుంచి రూ.3 కోట్ల లంచం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడ

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (20:20 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల ఆరో తేదీ వరకు కార్తి వద్ద విచారణ చేయనున్నారు. 
 
నిజానికి లండన్ పర్యటనను ముగించుకుని బుధవారం స్వదేశానికి వచ్చిన కార్తిని.. చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. దీనిని గురువారం మరో 5 రోజులపాటు పొడిగించింది.
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా వాంగ్మూలాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో పి.చిదంబరం చెప్పిన మీదట కార్తి చిదంబరానికి రూ.3 కోట్ల వరకు లంచం చెల్లించినట్లు పీటర్, ఇంద్రాణీ సీబీఐకి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments