Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ కస్టడీకి కార్తి చిదంబరం.... ఇద్రాణి నుంచి రూ.3 కోట్ల లంచం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడ

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (20:20 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల ఆరో తేదీ వరకు కార్తి వద్ద విచారణ చేయనున్నారు. 
 
నిజానికి లండన్ పర్యటనను ముగించుకుని బుధవారం స్వదేశానికి వచ్చిన కార్తిని.. చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. దీనిని గురువారం మరో 5 రోజులపాటు పొడిగించింది.
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా వాంగ్మూలాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో పి.చిదంబరం చెప్పిన మీదట కార్తి చిదంబరానికి రూ.3 కోట్ల వరకు లంచం చెల్లించినట్లు పీటర్, ఇంద్రాణీ సీబీఐకి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అల్లు అర్జున్ 'పుష్ప-3' ఖాయం... ప్రధాన విలన్ ఆయనేనా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments