Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:03 IST)
prasadam
పిఠాపురంలో కొలువైన పదో శక్తి పీఠం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు షాకిచ్చే ఘటన చోటుచేసుకుంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాసం ప్రారంభం కావడంతో పాటుగా శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
 
ఈ క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదం కోసం వచ్చారు. అయితే ఆలయంలో భక్తులకు అందించే పులిహోరలో పురుగులు ప్రత్యక్షం అయ్యాయి. 
 
అయితే ఆలయంలో నాణ్యత లేని సరుకులతో ప్రసాదం తయారు చేస్తున్నారని కొందరు భక్తులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఆలయంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments