Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (17:21 IST)
ఇటీవలికాలంలో నేటి యువతకు సోషల్  మీడియా పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ఫాలోయర్ల సంఖ్యను పెంచుకనేందుకు వివిధ రకాలైన వీడియోలో, రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాలోయర్ల సంఖ్య తగ్గితే వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని అధికమించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇన్‌ప్లుయెన్సర్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. ఆమె పేరు మిషా అగర్వాల్. 
 
సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్ తగ్గారని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన 25వ పుట్టిన రోజు వేడుకకు రెండు రోజుల ముందు ఆమె లక్నోలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. మిషా ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్ల సంఖ్య తగ్గడంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకుగురై ఈ విషాదకర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments