Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (17:21 IST)
ఇటీవలికాలంలో నేటి యువతకు సోషల్  మీడియా పిచ్చి బాగా ముదిరిపోతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ఫాలోయర్ల సంఖ్యను పెంచుకనేందుకు వివిధ రకాలైన వీడియోలో, రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాలోయర్ల సంఖ్య తగ్గితే వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడిని అధికమించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇన్‌ప్లుయెన్సర్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. ఆమె పేరు మిషా అగర్వాల్. 
 
సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్ తగ్గారని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన 25వ పుట్టిన రోజు వేడుకకు రెండు రోజుల ముందు ఆమె లక్నోలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. మిషా ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్ల సంఖ్య తగ్గడంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకుగురై ఈ విషాదకర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments