Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను పూలదండలు వేసి.. నివాళులు ఎక్కడ?

మరణించిన వారి ఫోటోలకు పూల దండలు వేసి నివాళులు అర్పించడాన్ని చూసి వుంటాం. అయితే మధ్యప్రదేశ్ మాజీ మంత్రి దివంగత లక్ష్మణ్‌సింగ్‌ గౌద్‌ సతీమణి మాలినీ గౌద్‌ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. బతికుం

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (10:11 IST)
మరణించిన వారి ఫోటోలకు పూల దండలు వేసి నివాళులు అర్పించడాన్ని చూసి వుంటాం. అయితే మధ్యప్రదేశ్ మాజీ మంత్రి దివంగత లక్ష్మణ్‌సింగ్‌ గౌద్‌ సతీమణి మాలినీ గౌద్‌ మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. బతికుండగానే ముఖ్యనేతలకు దండలు వేసి నివాళులు అర్పించారు. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లే. 
 
చనిపోయిన తన భర్త ఫోటో పక్కనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, శివరాజ్ ఫోటోలను ఉంచి.. ముగ్గురి చిత్రపటాలకు పూలదండలు వేసింది.  ముగ్గురికీ దండలు వేసి నివాళులర్పించిన ఘటన కలకలం రేగింది. మోదీపై భక్తిని చాటుకునే క్రమంలో ఇలా చేసి వుండవచ్చని కొందరు అంటున్నారు. కాగా ప్రస్తుతం బీజేపీ తరపున ఇండోర్‌ మేయర్‌గా మాలినీ గౌద్ ఉన్నారు. ఇటీవల ఆమె తన ఇంట్లో ఓ వేడుక సందర్భంగా ఈ ముగ్గురి ఫోటోలకు దండలు వేశారు. 
 
ఈ ఘటనపై ఆ పార్టీ నాయకులెవరూ స్పందించలేదుకానీ.. నెట్టింట్లోకి ఈ ఫోటో చిక్కాక.. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోకు తెగ కామెంట్లు చేస్తున్నారు. షేర్లు, లైక్లు పేరిట ఈ ఫోటో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయ్యింది.

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments