Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ నగరం ఇలా కరోనా హాట్ స్పాట్‌గా మారింది.. 842 కరోనా కేసులతో..?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (11:48 IST)
ఇండోర్ కరోనా హాట్ స్పాట్‌గా మారింది. స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్ ఇలా కరోనా కేసులకు నిలయంగా మారిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 430 చేరుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం 842 కరోనా కేసులతో దేశంలోనే అత్యధికంగా కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేరింది. 
 
ఇతర దేశాల నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వల్ల ఇండోర్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ఇండోర్ జిల్లా కలెక్టరు మనీష్ సింగ్ చెప్పారు. కరోనా రోగులను గుర్తించడానికి కమల్ నాథ్ ర్కారు ఏమీ చేయకపోవడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ప్రస్థుత సీఎం శివరాజ్ సింగ్ ఆరోపించారు. కాగా కరోనా నిరోధానికి కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయకపోయినా, ప్రస్థుత శివరాజ్ సింగ్ సర్కారు దీని నివారణకు ఏం చేస్తుందని ప్రజారోగ్య నిపుణులు అమూల్యనిధి ప్రశ్నించారు.
 
దేశంలో కరోనా మహామ్మారి తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నయి. శుక్రవారం ఒక్క రోజే దేశంలో 991కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కరోన భాధితుల సంఖ్య 14,378కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్‌ భారీన పడి 480 మంది ప్రాణాలు విడిచారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments