Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న ఇండోనేషియా భూకంప మృతులు

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (19:59 IST)
ఇండోనేషియలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం సంభవించి భారీ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆరంభంలో కేవలం 46 మంది మాత్రమే చనిపోయినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ సంఖ్య 268కి పెరిగింది. సియాంజర్ పట్టణానికి సమీపంలోని 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా భారీ నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. 
 
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోది. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసంలో వెయ్యికి మంది వరకు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. 
 
సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ భూకంపం వల్ల మరణించిన వారిలో అత్యధికులు చిన్నారులేనని వెల్లడించారు. విద్యార్థులు స్కూల్లో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం అధికంగా జరిగినట్టు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments