Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (19:52 IST)
దేశంలో రైల్వే చార్జీలు చాలా సంవత్సరాల తర్వాత పెరగనున్నాయి. ఈ పెరిగిన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టిక్కెట్ ధర కిలోమీటరు ఒక్క పైసా, ఏసీ తరగతి టిక్కెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనున్నాయి. రైల్వే వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 
 
ఈ కథనాలు నిజమైతే దేశంలో చాలా యేళ్ళ తర్వాత రైల్వే టిక్కెట్ ధరలు సవరించనున్నాయి. సబర్బన్ టికెట్ ధరలు 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణినికి ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లు దాటితో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టిక్కెట్‌కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. 
 
ఆధార్ అథంటికేషన్ ఉన్న వారికి తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి టిక్కెట్ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. నెలవారీ సీజన్ టిక్కెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పు ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments