Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు శుభవార్త - 25 శాతం చార్జీల తగ్గింపు

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (13:56 IST)
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వందే భారత్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్తర్వురు జారీచేసింది. 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, విస్టోడామ్, అనుభూతి కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చార్జీలను తగ్గించనుంది. అయితే, ఈ చార్జీల తగ్గింపు రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది. 
 
సెలవులు, పండుగ సమయాల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో ఈపథకం వర్తించదని తెలిపింది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంనేందుకు వీలుగా ఏసీ కోచ్‌లలో ప్రయాణాలపై రాయితీ ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తగ్గించిన యితీ తక్షణమే అమల్లోకి వస్తుందని, అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి మాత్రం చార్జీలు వాపస్ ఉండదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments