Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణికులకు శుభవార్త - 25 శాతం చార్జీల తగ్గింపు

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (13:56 IST)
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వందే భారత్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల చార్జీలను 25 శాతం మేరకు తగ్గించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్తర్వురు జారీచేసింది. 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, విస్టోడామ్, అనుభూతి కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చార్జీలను తగ్గించనుంది. అయితే, ఈ చార్జీల తగ్గింపు రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది. 
 
సెలవులు, పండుగ సమయాల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో ఈపథకం వర్తించదని తెలిపింది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకుంనేందుకు వీలుగా ఏసీ కోచ్‌లలో ప్రయాణాలపై రాయితీ ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌లకు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తగ్గించిన యితీ తక్షణమే అమల్లోకి వస్తుందని, అయితే, ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి మాత్రం చార్జీలు వాపస్ ఉండదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments