Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలు పొడగింపు - మాస్క్ లేకుంటే ఫైన్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (16:54 IST)
దేశంలోని రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలను పొడగిస్తూ భారతీయ రైల్వే శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్‌ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. అలాగే, ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచించింది. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments