Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు నాణేలపై అశోక్ చక్రం ముద్ర : అరుణ్ జైట్లీ

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:02 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కొత్త బంగారు విధానాన్ని జైట్లీ ప్రవేశపెట్టారు. అశోక్ చక్రం ముద్రించిన బంగారు నాణేలను విడుదల చేస్తామన్నారు. 
 
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 
* ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 5వేల కోట్లు 
* ఐసీడీఎస్‌కు రూ.1500 కోట్ల కేటాయింపు 
* మౌలిక సదుపాయాల కల్పనకు రూ.70వేల కోట్లు 
* రైళ్లు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం బాండ్లు. 
* సూక్ష్మ సేద్యం కోసం రూ. 5300 కోట్లు 
* సంవత్సరానికి రూ. 12 ప్రీమియంతో రూ. 2లక్షల ప్రమాద బీమా యోజన 
* అటల్ ఫించన్ యోజన పథకానికి 50 శాతం ప్రభుత్వ సహాయం 
* ఈపీఎఫ్‌లో ఎవరికీ చెందని రూ.3వేల కోట్ల నిధులు వృద్ధుల సంక్షేమం కోసం కేటాయింపు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments