Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనింగ్ వ్యాపారవేత్త రాంధావా కుమారుడు మృతి

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (10:22 IST)
భారతీయ బిలియనీర్, మైనింగ్ వ్యాపారవేత్త హర్పాల్ రాంధావా కుమారుడు సెప్టెంబర్ 29న జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 
 
రంధావా 22 ఏళ్ల కుమారుడు అమెర్.. సొంత ప్రైవేట్ విమానం సాంకేతిక లోపంతో నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
ముఖ్యంగా, హర్పాల్ రాంధావా రియోజిమ్ యజమాని. మైనింగ్ వ్యాపారంలో రాణిస్తున్న రాంధావా 4-బిలియన్ల ప్రైవేట్ ఈక్విటీ వ్యాపార GEM హోల్డింగ్స్‌ను కూడా స్థాపించారు.
 
 ఇక రాంధావా కుమారుడు ప్రయాణించిన విమానంలో 206మంది ప్రయాణీకులు వున్నారు.  
 
ఈ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రియోజిమ్‌కు చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ చనిపోయారు. 
 
రాంధావా కుమారుడి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments