Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైషే ఉగ్ర సంస్థ కమాండర్‌ను చంపేసిన భారత బలగాలు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (18:30 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మొహ్మద్ సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను భారత బలగాలు చంపేశాయి. మృతుడిని షమ్ సోఫీగా గుర్తించాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అవంతిపొరా సెక్టార్‌లోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షమ్ సోఫీని సంయుక్త బలగాలు హతమార్చాయని చెప్పారు.
 
కాగా, ఇటీవల ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు సరిహద్దులను దాటి భారతదేశంలోకి అడుగుపెట్టారు. వీరు ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో, సైన్యం ఉగ్రమూకను ఏరివేసే కార్యక్రమం చేపట్టి విజయవంతమైంది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది ఉగ్రవాదులను చంచడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments