Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 గంటల వ్యవధిలో.. 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్.. ఆర్మీ అదుర్స్

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (23:04 IST)
రాజస్థాన్‌లో ఇండియన్ ఆర్మీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 100 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని బార్మెల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న కస్తూర్బా గర్ల్స్ హైస్కూల్ లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. జిల్లాలో కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. 
 
పైగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఇండియన్ ఆర్మీ సహాయం కోరారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ 40 మంది సైనికులను రంగంలోకి దించింది. 
 
కేవలం 3 గంటల వ్యవధిలో అంటే రాత్రి 12 గంటల వరకు 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం కలిగిన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా ఆసుపత్రిపై కొంతమేర ఒత్తిడి తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments