3 గంటల వ్యవధిలో.. 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్.. ఆర్మీ అదుర్స్

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (23:04 IST)
రాజస్థాన్‌లో ఇండియన్ ఆర్మీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 100 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని బార్మెల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న కస్తూర్బా గర్ల్స్ హైస్కూల్ లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. జిల్లాలో కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. 
 
పైగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఇండియన్ ఆర్మీ సహాయం కోరారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ 40 మంది సైనికులను రంగంలోకి దించింది. 
 
కేవలం 3 గంటల వ్యవధిలో అంటే రాత్రి 12 గంటల వరకు 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం కలిగిన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా ఆసుపత్రిపై కొంతమేర ఒత్తిడి తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments