Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-కెనడాల మధ్య వీసా సేవలకు బ్రేక్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:25 IST)
కాలిస్థాన్ ఉగ్రవాది హతమైన వ్యవహారంలో ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత సర్కారు భారత వీసా సేవలను ఆపేసింది. నిరంతరం ఇరు దేశాల మధ్య అసౌకర్య వాతావరణం నెలకొనడం వల్ల కెనడా - భారతదేశం మధ్య జరిగిన వీసా సేవలను నిలిపివేసేందుకు వీసా సంస్థలకు భారత ప్రభుత్వం ప్రకటించింది.
 
భారత సర్కారుచే ఉగ్రవాదిగా ప్రకటించబడి ఎన్ఐఎ గాలింపు చర్యలు చేపట్టిన నిజ్జర్‌ జూన్ నెలలో కెనడాలో హతమైనాడు. ఈ హత్యలో భారత్ పాత్ర వుందని కెనడా ఆరోపిస్తూ.. కెనడాలో భారత విదేశాంగ శాఖను ఇండియాకే పంపింది. దీంతో భారత్ కూడా కెనడా విదేశాంగ శాఖను భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-కెనడాల మధ్య వీసా సేవలను ఆపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments