భారత్-కెనడాల మధ్య వీసా సేవలకు బ్రేక్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:25 IST)
కాలిస్థాన్ ఉగ్రవాది హతమైన వ్యవహారంలో ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత సర్కారు భారత వీసా సేవలను ఆపేసింది. నిరంతరం ఇరు దేశాల మధ్య అసౌకర్య వాతావరణం నెలకొనడం వల్ల కెనడా - భారతదేశం మధ్య జరిగిన వీసా సేవలను నిలిపివేసేందుకు వీసా సంస్థలకు భారత ప్రభుత్వం ప్రకటించింది.
 
భారత సర్కారుచే ఉగ్రవాదిగా ప్రకటించబడి ఎన్ఐఎ గాలింపు చర్యలు చేపట్టిన నిజ్జర్‌ జూన్ నెలలో కెనడాలో హతమైనాడు. ఈ హత్యలో భారత్ పాత్ర వుందని కెనడా ఆరోపిస్తూ.. కెనడాలో భారత విదేశాంగ శాఖను ఇండియాకే పంపింది. దీంతో భారత్ కూడా కెనడా విదేశాంగ శాఖను భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-కెనడాల మధ్య వీసా సేవలను ఆపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments