Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-కెనడాల మధ్య వీసా సేవలకు బ్రేక్

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (15:25 IST)
కాలిస్థాన్ ఉగ్రవాది హతమైన వ్యవహారంలో ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత సర్కారు భారత వీసా సేవలను ఆపేసింది. నిరంతరం ఇరు దేశాల మధ్య అసౌకర్య వాతావరణం నెలకొనడం వల్ల కెనడా - భారతదేశం మధ్య జరిగిన వీసా సేవలను నిలిపివేసేందుకు వీసా సంస్థలకు భారత ప్రభుత్వం ప్రకటించింది.
 
భారత సర్కారుచే ఉగ్రవాదిగా ప్రకటించబడి ఎన్ఐఎ గాలింపు చర్యలు చేపట్టిన నిజ్జర్‌ జూన్ నెలలో కెనడాలో హతమైనాడు. ఈ హత్యలో భారత్ పాత్ర వుందని కెనడా ఆరోపిస్తూ.. కెనడాలో భారత విదేశాంగ శాఖను ఇండియాకే పంపింది. దీంతో భారత్ కూడా కెనడా విదేశాంగ శాఖను భారత్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్-కెనడాల మధ్య వీసా సేవలను ఆపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments