Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ జోకర్.. మాల్దీవుల మంత్రి కామెంట్స్‌పై రచ్చ రచ్చ

సెల్వి
సోమవారం, 8 జనవరి 2024 (15:03 IST)
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇటీవల, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. 
 
సామాజిక మాధ్యమాల ద్వారా లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని కీలుబొమ్మగా, జోకర్‌గా అభివర్ణించారు. భారత్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు సమన్లు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments