Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడిచిపెడితే చిటికెలో ధ్వంసం చేసి వస్తాం.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు : భారత సైనికులు

యురీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయనాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజార్టీ సైనికుల అభిప్రాయం.

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (13:44 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోవడంతో సైన్యంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. రాజకీయనాయకులు తమ చేతులను కట్టేస్తున్నారనేది మెజార్టీ సైనికుల అభిప్రాయం. రిటైర్డ్ సైనికులు సైతం కదం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు హఫీసయ్యద్ లాంటి వారిని లేపేస్తామంటున్నారు. 
 
పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదులను ఏరివేస్తామంటోంది. సరిహద్దు రేఖను దాటి వెళ్లి పాక్ సైన్యం ఉగ్రవాదులపై దాడి చేశారంటేనే ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చు. పని ముగించుకుని కామ్‌గా మనదేశానికి వచ్చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తుపాకీలను పేల్చారు. టార్గెట్లపై దాడులు చేయడంలోనూ పదాదిదళంలో భారత సైన్యం ఆరి తేరిపోయింది.
 
ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లో ఉంది. మన సైన్యం ముందు పాక్ బలాలు దిగదుడుపే. భారత సైన్యం వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. పాక్‌కు అంతసీన్ లేదు. భారత్‌లోని టార్గెట్‌లను సెలక్ట్ చేసుకున్నామని పాక్‌సైన్యం వారం క్రితమే గొప్పలు చెప్పుకున్నా అవి మీడియాలో వార్తలకే పరిమితం అయ్యాయి. పాక్ సైన్యానికి అంతసీన్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments