Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14వేల మార్కును దాటిన కరోనా కేసులు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:10 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు నిలకడ లేకుండా పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి వరకు భారీగా తగ్గిన కరోనా కేసులు… ఈ రోజున 18 వేల మార్కును దాటాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో… 18,454 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,78,831కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.15శాతంగా ఉంది.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,561 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 34,95,808 కోట్లకు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 100 కోట్లకు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59.57లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేట్ 1.34గా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments